దేశంలోనే మొదటి సారిగా సోలార్ బస్ స్టేషన్ గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.



ఈ ప్రాజెక్టును జర్మన్ సంస్థ సహకారంతో చేపట్టింది.
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్ లో కొత్తగా ఈ ‘స్మార్ట్ బస్ స్టేషన్’ ను నిర్మించింది.



